జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి వెంకయ్యను కలిసిన సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణకు గృహ నిర్మాణ పథకం కింద రావాల్సిన నిధుల అంశంతోపాటు పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.