జాతీయ వార్తలు

భారత్‌లోకి చొరబడ్డ దుండగులు కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ దుండగులను బీఎస్‌ఎఫ్ జవాన్లు కాల్చిచంపారు. సాంబా సెక్టార్‌లో మంగుచాక్ చెక్‌పోస్టు బీఎస్‌ఎప్ దళాలు కాల్పులు జరిపి దుండగులను కాల్చి చంపాయి. కాగా ఎంతమంది చొరబడ్డారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.