తెలంగాణ
చంద్రబాబును కలిసిన జానారెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 March 2016
హైదరాబాద్: ఎపి సిఎం చంద్రబాబును టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మంగళవారం కలిశారు. నాగార్జునసాగర్ జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన సిఎంకు విజ్ఞప్తి చేశారని, దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిసింది.