జాతీయ వార్తలు

జైట్లీతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఇక్కడ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరారు. విభజన చట్టం కింద కేటాయింపులు, రెవెన్యూలోటు భర్తీ, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి నిధులు, రాష్ట్రంలో కరవు సాయం వంటి విషయాలను జైట్లీతో ప్రస్తావించారు.