రాష్ట్రీయం
కాల్ మనీ కేసులో చంద్రబాబే ముద్దాయి : జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 December 2015
హైదరాబాద్ : కాల్ మనీ కేసులో చంద్రబాబే ముద్దాయి అని జగన్ సభలో ఆరోపించారు. ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రకటన చేసేస్తానంటే మేం ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. చంద్రబాబుకు కాల్ మనీ నిందితులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ కొన్ని ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. సభానాయకుడు ప్రకటన చేసిన తరువాత ఇక దానిపై ఎటువంటి చర్చకూ అవకాశం ఉండదని నిబంధనలు చెబుతున్నాయని జగన్ పేర్కొన్నారు.