ఆంధ్రప్రదేశ్
బాబూ.. కాపులకు ఏం చేశావ్?: జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 February 2016
హైదరాబాద్: కాపు కులస్థుల కోసం ఇంతవరకూ టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన హింసలో కొందరు నేతల హస్తం ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాబు విఫలం కావడం వల్లే కాపులు ఇపుడు ఉద్యమం ప్రారంభించారని జగన్ అన్నారు. గర్జనలో పాల్గొన్న కాపులపై ప్రభుత్వమే దౌర్జన్యం చేయించిందని ఆయన ఆరోపించారు.