తెలంగాణ

ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా: కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయాలన్నదే జెఎసి ప్రధాన ఎజెండా అని ఆ సంస్థ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. తాను నలుగురికీ చెప్పగలిగే స్థితిలో ఉన్నానని, ఎవరి చేతో చెప్పించుకునే స్థితిలో లేనని ఆయన బుధవారం ఇక్కడ జెఎసి సమావేశంలో అన్నారు. విమర్శలను పట్టించుకోకుండా పనిచేస్తానని, జెఎసి వెనుక ఉన్నది ప్రజలేనని అన్నారు.