అంతర్జాతీయం

సంయమనం పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 5: కాశ్మీర్ పరిస్థితి క్షీణించకుండా భారత్-పాక్‌లు గరిష్టస్థాయిలో సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గటెరస్ పిలుపునిచ్చారు. తాజాగా ఇరు దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపథ్యంలో ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఆధీనరేఖ ప్రాంతంలో ఇరు దేశాల సైనిక కదలికలు తీవ్రం కావడాన్ని ఆయన ప్రస్తావించారు.