హైదరాబాద్
ఆకట్టుకున్న ‘నృత్యార్చన’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 November 2019
కాచిగూడ: కార్తీక మాసం సందర్భంగా ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘నృత్యార్చన’ కార్యక్రమం ఆదివారం నల్లకుంట శృంగేరి శంకర మఠంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త లక్కరాజు నిర్మల, కవి రఘుశ్రీ, నరసింహా రావు, సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. కళాకారులు ఝాన్సీలక్ష్మీ, శ్రీవిద్య, చందన, హాసిని, మాన్వి, నిహిత, చంద్రిక, భావన, అన్విష, కిఖిత, సరోజిని, శృతి ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.