జాతీయ వార్తలు
సరిహద్దు జిల్లాల్లో హై అలెర్ట్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 March 2019
జమ్మూకాశ్మీర్: పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో భారత వాయుసేన హై అలెర్ట్ ప్రకటించింది. గురువారం రాత్రి యుద్ధ విమానాలు విన్యాసాలతో మోహరించాయి. సరిహద్దు జిల్లాల్లోని అమృతసర్, పంజాబ్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. పూల్వామా ఉగ్రదాడి తరువాత బాల్కోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన భారత వాయుసేన చర్యకు ప్రతీకారంగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇందులో భాగంగా భారత వాయుసేన యుద్ధ విమానాలను మోహరించింది.