తెలంగాణ

హెచ్‌సియులో ఐదో రోజూ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అనంతరం ఐదో రోజు గురువారం కూడా హెచ్‌సియులో బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్, సిపిఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, మాజీ ఎం.పి. అజీజ్ పాషా తదితరులు ఈ రోజు వర్శిటీకి వస్తున్నారు. రాజకీయ నేతల తాకిడి అధికం కావడంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.