తెలంగాణ

మిషన్ కాకతీయకు కేంద్రం సాయం చేయలేదు:హరీశ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ.. మిషన్‌కాకతీయ పథకంలో పునరుద్దరించిన చెరువులతో 14లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరిచ్చమన్నారు. మిషన్‌కాకతీయపై నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ డాక్యుమెంటరీ రూపొందించిందని చెప్పారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నమని వెల్లడించారు.