తెలంగాణ

యువత యోగాను ఆచరించాలి:గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: యువత యోగాను ఆచరించాలని గవర్నర్ తమిళసై అన్నారు. ఆమె రాజ్‌భవన్‌లో సిబ్బందికి యోగా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా మనందరం యోగా చేద్దామని అన్నారు. గవర్నర్ దంపతులు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. ప్రతి రోజూ ఉదయం 5.30 నుంచి 6.30 వరకూ సంక్షేమ భవన్‌లో నిర్వహించే యోగా తరగతులకు సిబ్బంది, వారి కుబుంబసభ్యులు తప్పక పాల్గొనాలని ఈ సందర్భంగా గవర్నర్‌ కోరారు.