జాతీయ వార్తలు

హనుమంతుడికి బంగారు కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: మోదీ జన్మదినం సందర్భంగా వారణాసిలో అర్వింద్ సింగ్ అనే అభిమాని హనుమాన్ దేవాలయంలో బంగారు కిరీటాన్ని సమర్పించి మొక్కు తీర్చుకున్నాడు. మోదీ రెండవ సారి అధికారంలోకి వస్తే బంగారు కిరీటాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కిరీటం బరువు 1.25 కిలోల బరువు ఉన్నదని తెలిపారు. గత 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి మోదీ హయాంలో జరిగిందని ఆ వీరాభిమాని పేర్కొన్నారు.