ఆంధ్రప్రదేశ్‌

గ్రానైట్ కోసం కొండల్ని తవ్వొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: గ్రానైట్ కోసం కొండలను తవ్వి పర్యావరణానికి, తమ ఉపాధికి చేటు చేయవద్దని సిపిఎం నేతృత్వంలో సోమవారం పార్వతీపురంలోని ఐటిడిఎ వద్ద గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పార్వతీపురం మండలం బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే తాము ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. గ్రానైట్ తవ్వకాలపై తమ మనోభావాలను ఇకనైనా ప్రభుత్వం గుర్తించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.