తెలంగాణ

జిహెచ్‌ఎంసి ఉద్యోగిపై కత్తులతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: బోయగూడలో జిహెచ్‌ఎంసి ఉద్యోగి సాయి కుమార్‌పై గురువారం అర్ధరాత్రి కొంతమంది కత్తులతో దాడి చేసి గాయపరిచారు. సాయికుమార్‌ను వెంటనే ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులే దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.