ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ఫ్లైఓవర్‌కు గట్కరీ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విజయవాడలో కనకదుర్గ ఆలయం వద్ద నిర్మించే ఫ్లైఓవర్, రహదారి విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గట్కరీ శనివారం ఉదయం శంఖుస్థాపన చేశారు. సాధ్యమైనంత త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని గట్కరీ ప్రకటించారు. ఎ.పి. సి.ఎం. చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.