తెలంగాణ

జాతిపితకు గవర్నర్, సి.ఎం. నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్ వద్ద జాతిపిత గాంధీజీకి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సి.ఎం. కెసిఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు శనివారం ఉదయం నివాళులర్పించారు. గాంధీ వర్థంతి సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.