తెలంగాణ
చెరువులో విషం: భారీగా చేపలు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 June 2016
హైదరాబాద్: గిట్టనివారెవరో చెరువులో విషం కలపడంతో భారీ సంఖ్యలో చేపలు మరణించిన ఘటన రాజేంద్రనగర్ మండలం మద్దిగుంట వద్ద గురువారం జరిగింది. లక్షలాది రూపాయలు వెచ్చించి స్థానిక మత్స్యకారులు చెరువులో చేపలు పెంచుతున్నారు. మృగశిర కార్తె రావడంతో చేపలకు డిమాండ్ పెరగడంతో వారు చేపలను బయటకు తీసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో చేపలు మరణించి ఉండడంతో గిట్టనివారు విషం కలిపి ఉంటారని మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.