జాతీయ వార్తలు

బీహార్‌లో పేలుడు:నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: బీహార్‌లో సంభవించిన పేలుడులో నలుగురు మృతి చెందారు. మోతిహరి జిల్లా సుగౌలి ప్రాంతంలో ఓ ఎన్జీఓ కిచెన్‌లో బాయిలర్ పేలి నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.