తెలంగాణ

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఐదుగురు మహిళలు. చర్ల మండల (తెలంగాణ) కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలోని సుక్మా జిల్లా (్ఛత్తీస్‌గఢ్) చింతవాడ అటవీ ప్రాంతంలోని గొట్టెపాడువద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతదేహాలను హెలికాప్టర్‌లో ఖమ్మంకు తరలించారు.