జాతీయ వార్తలు

చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. విచారణకు స్వీకరించిన కోర్టు ఈ పిటిషన్‌పై ఈనెల 25వ తేదీలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాగా బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈనెల 26న కొనసాగించాలని నిర్ణయించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.