తెలంగాణ

టి.అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కంటతడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతిపక్ష సభ్యురాలు చేసిన వ్యాఖ్యపై మనస్తాపం చెంది తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేనివాళ్లు సభను నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ వ్యాఖ్యానించడంతో డిప్యూటీ స్పీకర్ కలత చెందారు. అరుణ వ్యాఖ్యలపై అధికార తెరాస సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపుగందరగోళం నెలకొంది. సంస్కారం లేనివారని మాట్లాడినందుకు అరుణ క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్‌రావు అన్నారు.