ఆంధ్రప్రదేశ్‌

పొలంలో దిగితేనే రైతు కష్టాలు తెలిసేది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వ్యవసాయ శాఖ, అనుబంధ విభాగాల అధికారులు స్వయంగా పొలంలోకి దిగితేనే రైతుల కష్టనష్టాలు తెలుస్తాయని మంత్రి దేవినేని రమణ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆయన సోమవారం ఉదయం ఇక్కడి గొల్లపూడి వద్ద కాడెద్దులను అదిలిస్తూ పొలం దున్నారు. ఆ సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు రోడ్డుపైన నిలబడి ఉండడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కూడా పొలంలోకి దిగాల్సి వచ్చింది.