క్రైమ్/లీగల్

రైలు కింద పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఫిబ్రవరి 15: రైలు కింద పడి వివాహితతో పాటు ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వేటపాలెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు చీరాల లోని ఎంజి హెచ్ కాలనీకి చెందిన చీరాల సాయిరామ్(24)కు జాండ్రపేటకు చెందిన పి రమ్య(24)తో చదువుకునే సమయం నుంచి పరిచయం ఉంది. అయితే రమ్యకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో వారిద్దరు మృతదేహాలను వేటపాలెంలోని కనకవరపు నాగవరప్పమ్మ గుడి సమీపంలో రైల్వే పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.