క్రైమ్/లీగల్

సంపులో జారిపడి బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, జూన్ 11: ఆడుకుంటూ ఇంటిముందు ఉన్న నీటి సంపులో జారి పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
జగదేవ్‌పూర్ ఎస్సై సాయిరామ్ తెలిపిన వివరాల ప్రకారం జగదేవ్‌పూర్ మండల పరిధిలోని నబీనగర్‌లో గ్రామానికి చెందిన చిగుళ్ల దామోదర్, హేమలత దంపతుల కుమారుడు చిగుళ్ల కార్తీక్ (2)ను తాత కిష్టయ్య వద్ద ఉంచి దంపతులు పొలం పనులకు వెళ్లారు. బాలుడు ఇంట్లో అడుకుంటున్న క్రమంలో ఇంటి ముందు ఉన్న నీటి సంపులో జారిపడి మృతిచెందాడు.