క్రైమ్/లీగల్
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 April 2019
జీడిమెట్ల, ఏప్రిల్ 23: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, తూప్రాన్ గ్రామానికి చెందిన అంబయ్య (49) బ్రతుకుదెరువు నిమిత్తం వలస వచ్చి భాగ్యలక్ష్మీ కాలనీలో నివసిస్తున్నాడు. స్థానికంగా బిక్షాటన చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఇటీవల అతని కుమార్తె వివాహం చేశాడు. మనస్థాపానికి గురైన అంబయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.