జాతీయ వార్తలు

కోర్టు అనుమతితో శబరిమలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ:శబరిమల ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి. ప్రతిరోజూ నిత్య పూజలు జరుగుతాయి. కాగా శబరిమల ఆలయంలోని అయ్యప్ప దర్శనానికి మహిళలు రావద్దని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తుల నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. ప్రచారం కోసం అయ్యప్ప దర్శనానికి వస్తే కోర్టు అనుమతి తీసుకుని రావాలని కేరళ మంత్రి స్పష్టం చేశారు. మహిళల ప్రవేశ అంశాన్ని విస్తత్ర ధర్మాసనానికి నివేదించటంతో ఇపుడు సుప్రీం తాజా నిర్ణయంతో మహిళలకు ప్రవేశం కల్పించరాదని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు వస్తే కోర్టు అనుమతితో రావాలని కోరింది.