ఎవరా ‘ఇద్దరు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్‌కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధికా కుమారస్వామి, కె.విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్‌ఎస్ సమీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫరీన్ ఫాతిమా నిర్మాత. ఈ సినిమా టీజర్ లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ చేతులమీదుగా విడుదలైంది. నిర్మాత ఫరీన్‌ఫాతిమా మాట్లాడుతూ.. ‘‘తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో భారీస్థాయిలో తెరకెక్కించాం. అత్యుత్తమ సాంకేతిక నిపుణులందరూ మా సినిమాకు పనిచేశారు. యాక్షన్‌కింగ్ అర్జున్ కెరీర్ బెస్ట్‌చిత్రాలు ‘జెంటిల్‌మేన్’, ‘ఒకే ఒక్కడు’ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. హృద్యమైన ప్రేమకథ, ఉత్కంఠగాసాగే యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు థ్రిల్లింగ్ అంశాలుఉంటాయి. షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు చేరుకున్నాయి