జాతీయ వార్తలు

స్వామి చిన్మయానంద ఆశ్రమం మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యాయశాస్త్ర విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద ఆశ్రమాన్ని సిట్ అధికారులు మూసివేశారు. ఆయన ఉండేందుకు ఒక్క గది మాత్రమే ఉంచి మిగతా ఆశ్రమాన్ని మూసివేశారు. కాగా తనను బ్లాక్‌మెయిల్ చేసి ఏడాది కాలంగా తనపై ఆత్యాచారానికి పాల్పడినట్లు న్యాయశాస్త్ర విద్యార్థిని లైవ్ వీడియోలో మాట్లాడిన విషయం విదితమే. దీనిపై సిట్ పోలీసులు ఎదుట పెన్‌డ్రైవ్‌లో సాక్ష్యాలను పొందుపరిచి తన స్నేహితురాలి ద్వారా అందజేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సిట్ పోలీసులు ఆశ్రమానికి వచ్చి ఆయనను ప్రశ్నించిన తరువాత ఆశ్రమానికి తాళాలు వేశారు.