తెలంగాణ

సీబీఐ అధికారులమంటూ బంగారం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో ఓ జ్యోతిష్కుడి ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక అన్నపూర్ణ బ్లాక్‌లోని ఐదో అంతస్తులో జగదీష్ అనే జ్యోతిష్యుడి క్యార్యాలయంలోకి కొందరు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు చేసి 25 తులాల బంగారు ఆభరణాలతో ఊడాయించారు. వీటితో పాటు 11 ల్యాప్ ట్యాప్ లు, 12 సెల్ ఫోన్లు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.