జాతీయ వార్తలు

కరోనాపై స్పందించకుంటే ఆర్థిక వ్యవస్థకు దెబ్బ:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరైన రీతిలో స్పందించకుంటే రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ సునామీ వంటిదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. రాబోయే ఆర్థిక విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో జాలర్ల కథను వివరించారు.