బిజినెస్

షాపింగ్ మాల్ ముందు బారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని, కాబట్టి ముందుగానే వాటిని కొని, నిల్వ చేయాల్సిన
అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినప్పటికీ ముంబయి చర్చి గేట్ వద్ద శనివారం కనిపించిన దృశ్యమిది. సరుకులు కొనేందుకు ఓ షాపింగ్ మాల్ ముందు ముఖాలు మాస్క్‌లు ధరించి మరీ ప్రజలు బారులు తీరారు. శనివారం మరో 35 కరోనా కేసులు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 బారిన పడినవారి సంఖ్య 258కి
చేరుకుంది. దీంతో భవిష్యత్తులో ఈ వైరస్ మరింత తీవ్రంగా వ్యాపిస్తుందన్న భయంతో ప్రజలు నిత్యావసర
సరుకులను ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు