బిజినెస్

ఐఓబీకి భారీగా పెట్టుబడి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జనవరి 4: ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (ఐఓబీ)కి భారీగా పెట్టుబడి (కేపిటల్) నిధులు వచ్చి చేరాయి. భారత ప్రభుత్వం నుంచి 4,360 కోట్ల రూపాయలు వచ్చినట్టు ఈ బ్యాంక్ శనివారం స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కి సమర్పించిన నివేదికలో తెలిపింది. ఈక్విటీ షేర్ల విడుదల ద్వారా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తున్నట్టు తెలిపింది. నిరర్ధక ఆస్తులు పెరిగిన నేపథ్యంలో, బ్యాంక్‌కు నిర్వాహణకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది.