బిజినెస్
పెరిగిన పసిడి ధరలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 December 2019
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అంతర్జాతీయ సానుకూలతతో దేశీయంగా బంగారు ధరలు మంగళవారం మరోమారు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ. 256 పెరిగి మొత్తం ధర 39,985కు చేరింది. అలాగే వెండి ధర సైతం కిలోపై రూ. 494 పెరిగి మొత్తం ధర రూ. 48.313కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,524.30 డాలర్లుగా ట్రేడైంది. వెండి ధర 10.10 డాలర్లు పలికింది.