తెలంగాణ

గిరిజనులను వంచించిన కెసిఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గిరిజన తండాలను పంచాయితీలుగా మారుస్తామని, వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెరాస అధినేత కెసిఆర్ గత రెండేళ్ల కాలంలో ఏమీ చేయలేదని మాజీ ఎంపి బలరాం నాయక్ అన్నారు. హామీల పేరుతో గిరిజనులు కెసిఆర్
దారుణంగా వంచించారని విమర్శించారు. పదవుల పంపిణీలో కూడా గిరిజనులకు ప్రాధాన్యం లేదన్నారు.