ఆంధ్రప్రదేశ్
అమరావతిపై త్వరలో నిర్ణయం:బోత్స
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల వల్ల తెలుగుదేశం నేతలకు మాత్రం ఇబ్బందులు తలెత్తాయని, వరద రాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు హైదరాబాద్ పారిపోయారని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని, అవి ముంపునకు గురికాకుండా ఉండాలంటే బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉందని అన్నారు. వీటికి అధిక వ్యయం అవుతుందని తెలిపారు.