జాతీయ వార్తలు

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ హాలులో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, దేశంలో కరవు పరిస్థితులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.