తెలంగాణ

సంప్రదాయాన్ని పట్టించుకోని తెరాస: భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎమ్మెల్యే మరణిస్తే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఉపఎన్నికలో ఏకగ్రీవంగా గెలిపించడమే సంప్రదాయానికి తెరాస తిలోదకాలిచ్చిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి పదవిలో ఉండగా మరణించినందున ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి తమ పార్టీ టిక్కెట్ ఇస్తుందన్నారు. ఉప ఎన్నికలో తాము గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.