జాతీయ వార్తలు

భారత్‌లో ముగ్గురు కరోనా మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారత్‌లో ఇప్పటి వరకు ముగ్గురు కరోనా సోకి మృతిచెందారు. మహారాష్టల్రో 64 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి చనిపోయినట్లు నిర్థారించారు. ఇతను ముంబయిలోని కస్తూర్బా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలావుండగా ఈ వ్యాధి సోకి మృతిచెందిన ఇద్దరిలో ఒకరు ఢిల్లీకి చెందినవారు కాగా, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. భారత్‌లో ఇప్పటి వరకు 125 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.