జాతీయ వార్తలు
బాల్కోట్లో పుంజుకుంటున్న ఉగ్రవాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 September 2019
న్యూఢిల్లీ: బాల్కోట్లో మళ్లీ ఉగ్రవాదం పుంజుకుంటుంది. పూల్వామా దాడి తరువాత భారత సైన్యం వైమానికి దాడులు జరిపి బాల్కోట్ స్థావరాలను ధ్వంసం చేసిన విషయం విదితమే. మళ్లీ అక్కడ ఉగ్రవాదుల కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాలాకోట్ స్థావరంపై మరోసారి సర్జికల్ దాడి చేసినా ఆశ్చర్యం లేదని రావత్ తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, 500 మంది ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్టన్లు ఆయన తెలిపారు. కశ్మీర్లో విధించిన ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తామన్నారు.