రాష్ట్రీయం
గవర్నర్ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. రాజ్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా ఉన్నారు.