జాతీయ వార్తలు
రాష్టప్రతిని కలిసిన చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 February 2019
న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం రాష్టప్రతి రామ్నాథ్ కోవింద్ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ 17 పేజీల వినతిపత్రాన్ని అందజేసింది. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము న్యాయం కోసం పోరాడుతుంటే బీజేపీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.