రాష్ట్రీయం

అయుత చండీయాగానికి అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయదేవ్‌పూర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన ఆయుత మహా చండీయాగం కార్యక్రమాలకు సోమవారం అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా యాగశాలల్లోకి వెళ్లిన కేసీఆర్‌ దంపతులు గురుప్రార్ధన, గణపతిపూజ, పుణ్యవచనం, దేవానంది, అంకురార్పణం, పంచగమ్య మేననం, గోపూజ, యాగశాల ప్రవేశం, సంస్కారం, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ దేవతకు పూజలు చేశారు.