ఆంధ్రప్రదేశ్‌

15 నుంచి ఒంటి పూట బడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 11: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇది వర్తిసుంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకూ పాఠశాలలు పని చేస్తాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజైన ఏప్రిల్ 23 వరకూ ఒంటి పూట బడులు మాత్రమే నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది.