ఆంధ్రప్రదేశ్‌

చిన్నారులకు చుక్కల మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నారులకు చుక్కల మందు వేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు పలువురు తల్లితండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చుక్కల మందు వేసి వారితో కొద్దిసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు.