ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు చంథ్రబాబు నాయుడు తీరుపై ఆక్షేపణ వ్యక్తంచేశారు. 2430 జీవో రద్దుపై ప్రతిపక్ష నేతతీరు ఆశ్చర్యకరమన్నారు. ‘‘జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా లేదా అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా జీవోను సీఎం జగన్ చదివి వినిపించారు. నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారం.. సంబంధిత శాఖలకు జీవో ద్వారా ఇచ్చామన్నారు. జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు.