ఆంధ్రప్రదేశ్‌

24 నుంచి రెండు వారాలపాటు స్పీకర్ ఉగాండా పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ ఏడో తేదీ వరకు రెండు వారాలపాటు ఉగాండాలో పర్యటించనున్నారు. ఆ దేశంలో జరిగే 64వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు స్పీకర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ‘యువత, నిరుద్యోగం, ప్రభుత్వ పాత్ర’ అనే అంశంపై తమ్మినేని ప్రసంగించనున్నారు. ఎపీలో యువతకు ఉద్యోగాల కల్పన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించనున్నారు. అనంతరం స్విట్జర్లాండ్, పారీస్‌లోనూ స్పీకర్ పర్యటించనున్నారు.