ఆంధ్రప్రదేశ్
రూ. 82 లక్షలతో ప్రజాదర్బార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 August 2019
విజయవాడ, ఆగస్టు 20: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ను 82.5 లక్షల రూపాయలతో నిర్మించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పాలనామోదాన్ని మంగళవారం తెలిపింది. ప్రజలను ప్రతి రోజు గంట సేపు కలుసుకుని, నేరుగా వినతులు స్వీకరించేందుకు వీలుగా ప్రజాదర్బార్ను నిర్మించేందుకు ప్రతిపాదించడం తెలిసిందే. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.