ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ద్వివేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న గోపాల కృష్ట ద్వివేదిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాల కృష్ణ ద్వివేది వ్యవహరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విజయానంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ద్వివేదికి పోస్టింగ్ ఇవ్వలేదు. బుధవారం పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.